మెదక్

కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ అభివృద్ది కనిపించదు

యాదవుల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమయ్యింది సిద్దిపేటలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కన్పించడంలేదని, వారంతా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. …

గిట్టుబాటు ధరలు కావాలంటే మార్కెట్‌లోనే అమ్ముకోవాలి

సంగారెడ్డి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు గాను మద్దతు ధరలను నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా డబ్బులను …

కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా

– కానీ నాకు అన్యాయం చేశాడు – కంట తడిపెట్టిన బాబూమోహన్‌ సంగారెడ్డి, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా.. కానీ తనకు అన్యాయం చేశాడంటూ …

బ్రహ్మాచారి అలంకరణలో అమ్మవారు

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ బాసర,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ముగ్గురమ్మలు కొలువుతీరిన మహాక్షేత్రంలో …

మహాకూటమి అంటే వణుకు ఎందుకో?

నిలదీసిన శశిధర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమి విజయం ఖాయమని, ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారని కాంగంరెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి …

టిఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

మెదక్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌ నియోజకవర్గం హత్నూరా మండలం దౌల్తాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో …

కూటమినేతలను నమ్మవద్దు: మాజీ ఎమ్మెల్యే

సిద్దిపేట,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు ఈ కూటమి నేతలకు తగిన గుణపాఠం …

వచ్చే ఆరు నెలల్లో.. సాగుకు గోదావరి జలాలు

– బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్‌కు ఓటుతో బుద్దిచెప్పాలి – టీడీపీ, కాంగ్రెస్‌ కుట్రలను తరిమికొట్టండి – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వచ్చే …

గద్వాలలో అరుణమ్మకు ఓటమి తప్పదు

కెసిఆర్‌ మాత్రమే అభివృద్ది చేయగల నాయకుడు:టిఆర్‌ఎస్‌ గద్వాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో ఈ సారి డికె అరుణకు ఓటమి తప్పదని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. నిరంతరం విూ …

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

మార్పు కోసం బిజెపిని గెలిపించాలి: రఘునందన్‌ సిద్దిపేట,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే బిజెపి కూడా మార్పు కోసం బిజెపి అంటూ ప్రచారం చేయబోతున్నదని ఆ పార్టీ …