మెదక్

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ధ్యేయంతో సకల సౌకర్యాలు …

భరోసా ఇవ్వని బాలల ఆరోగ్యరక్ష పథకం

మెదక్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లాలో జవహర్‌ బాల ఆరోగ్యరక్ష కార్డులను పంపిణీ చేసినా కానీ ఎక్కడా పథకం అమలు కావడంలేదు. బాల్యానికి భరోసా ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. …

రైల్‌ ఓవర్‌ బ్రిడ్జికి శంకుస్థాపన

మెదక్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయంపల్లిలో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్‌ లైన్‌ పై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త …

కాంగ్రెస్‌ పార్టీ ఓ దొంగల ముఠా

– రాహుల్‌ బచ్చా.. ఆ బచ్చాను పట్టుకొని కాంగ్రెసోళ్లు తిరుగుతున్నారు – గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వస్తారా? – ఇప్పుడున్న సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావు – …

ప్రగతి సభకోసం మండలాల వారిగా బాధ్యతలు

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. బచ్చన్నపేట, చేర్యాల, కొమురవెల్లి మండలాల …

సభకు స్వచ్ఛందంగా తరలి రావాలి: ఎమ్మెల్సీ

జనగామ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కొంగర్‌కలాన్‌లో …

ఆధునిక దోభీఘాట్‌ ప్రారంభించిన మంత్రులు

సిద్ధిపేట,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో రూ.1.50 కోట్ల వ్యయంతో అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్‌ ను మంత్రులు హరీశ్‌ రావు, జోగురామన్న ప్రారంభించారు. అనంతరం …

హరిత ఉద్యమంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

సిద్దిపేట,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండలి చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి కోరారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. …

భవిష్యత్‌ తరాల.. 

ప్రశాంత జీవనం కోసమే హరితహారం – ఈ ఏడాది ఇప్పటి వరకు 23కోట్ల మొక్కలు నాటాం – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – మొక్కలు నాటిన …

కేసీఆర్‌ను విమర్శిస్తే ఓట్లు రాలవు: ఎమ్మెల్యే

జనగామ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): తెలంగాణలో అమలతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయని, ఫలితాలను చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు విస్తుపోతున్నాయని ఎమ్మెల్యే దయాకర్‌రావు పేర్కొన్నారు. …