మెదక్

ప్రగతినివేదన సభతో కళ్ళు తెరవాలి: సునీత

  యాదాద్రి,సెప్టెంబర్‌2(జ‌నం సాక్షి): జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల ను నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి …

మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజలకు చెప్పండి

సిద్దిపేట,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, రైతునేత వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో …

కాంగ్రెస్‌ వెన్నులో వణుకు పుడుతోంది

సిద్దిపేట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని …

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): యాదగిరిగుట్ట మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి …

సిద్దిపేట వైద్యకళాశాలలో అగ్నిప్రమాదం 

సిద్దిపేట, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : జిల్లా కేంద్రం సిద్దిపేటలోని వైద్యకళాశాలలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. …

హావిూలను ఎందుకు విస్మరించారో ముందు చెప్పండి

ప్రగతినివేదన సభలో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఇచ్చిన హావిూలను ఎందుకు అమలు చేయలేదో ప్రగతినివేదన సభలో ముందుగా చెప్పి ప్రజలను క్షమాపణలు …

లారీని ఢీకొన్న తుపాన్‌ వాహనం

వేగంగా ఢీకొనడంతో నలుగురు మృతి సంగారెడ్డి,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): సదాశివపేట మండలం మద్దికుంట వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంఓల కనీసం నలుగురు దుర్మరణం చెందారు. …

టోల్‌గేట్‌ వద్ద కంటెయినర్‌ బీభత్సం

రెండుకార్లను ఢీకొనడంతో ఒకరు మృతి వరంగల్‌ సిపికి తప్పిన ముప్పు మెదక్‌,ఆగస్ట్‌31(టోల్‌గేట్‌ వద్ద కంటెయినర్‌ బీభత్సం): కంటైనర్‌ బీభత్సం సృష్టించిన ఘటన తూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద శుక్రవారం …

నేడు ప్రమాణం చేయనున్న ఖేడ్‌ మార్కెట్‌ పాలకవర్గం

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): నారాయణఖేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం శుక్రవరాం కొలువుతీరనుంది. ఈ మేరకు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జూకల్‌ …

తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క

ములుగు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): గోవిందరావుపేట మండలంలోని బాలాజీనగర్‌ గ్రామంలో గురువారం తీజ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క …