మెదక్

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ఏమైనట్లు

మెదక్‌,జూలై20(జ‌నం సాక్షి): దేశ ప్రజలు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న 2013 భూసేకరణ చట్టానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, రాష్ట్రంలోని తెరాస సర్కారు తూట్లు పొడుస్తున్నాయని రైతుసంఘం …

ఇంటికో మొక్కను నాటుకోవాలి

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్‌ యాదాద్రి,జూలై20(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ అన్నారు. పర్యావరణ …

దండుమల్కాపురం పార్క్‌తో 20వేల మందికి ఉపాధి

త్వరలోనే మంత్రి కెటిఆర్‌ చేతులవిూదుగా శంకుస్థాపన: ఎమ్మెల్యే భువనగిరి,జూలై20(జ‌నం సాక్షి): హైద్రాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న దండుమల్కాపురంలో కాలుష్య రహిత కంపనీలను ఏర్పాటు చేయిస్తున్నామని ఎమ్మెల్యే కూసుకుంట్ల …

తెలంగాణకు తలమాణీకం కానున్న యాదాద్రి

పనుల్లో రాజీలేకుండా సకాలంలో పూర్తి చేస్తాం పచ్చదనం వెల్లివిరిసేలా హరితహారం పభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి యాదాద్రి,జూలై20(జ‌నం సాక్షి): తెలంగాణకు తలమాణీకం కానున్న యాదాద్రి శ్రీ …

పేదల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూలై19(జ‌నం సాక్షి): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి …

సింగూర్‌కు వరద ఉధృతి

గతంతో పోలిస్తే పెరిగిన నీటిమట్టం మెదక్‌,జూలై18(జ‌నం సాక్షి): సింగూర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగడంతో జలకళ సంతరించుకుంది. డ్యామ్‌కు ఎగువనుంచి ప్రతిరోజూ వరద ప్రవాహం వస్తున్నది. మహారాష్ట్ర, …

భువనగిరి బగాయత్‌కు విముక్తి ఎప్పుడో?

అమలు కాని మాస్టర్‌ప్లాన్‌ భువనగిరి,జూలై18(జ‌నం సాక్షి): భువనగిరి బాగాయత్‌ సర్వే నెంబరు మాస్టర్‌ ప్లాన్‌లో నమోదు చేయక పోవడంతో సాంకేతికంగా ఈ సమస్య తలెత్తుతోంది. దీంతో మ్యాప్‌ …

పేలుడు పదార్థాలు స్వాధీనం

యాదాద్రి భువనగిరి,జూలై17(జ‌నం సాక్షి): భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన బీబీనగర్‌ మండలం రాఘవాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. 150డినేటర్లు, 76 జల్‌బార్స్‌, రెండు తీగల …

యాదాద్రి జిల్లాలో విషాద ఘటన

లారీ దూసుకెళ్లి వ్యక్తి మృతి యాదాద్రి భవనగిరి,జూలై17(జ‌నం సాక్షి): లారీ దూసుకుని వెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భవనగిరి జిల్లాలోని …

24గంటల కరెంట్‌తో పెరిగిన ఒత్తిడి?

వ్యవసాయానికి, గృహావసరాలకు వేర్వేరుగా సరఫరా పరిశీలిస్తున్న అధికారులు మెదక్‌,జూలై17(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో 24గంటల ఉచిత వ్యవసాయ కరెంట్‌ సాకారం అవుతున్న వేళ పెండింగ్‌ దరఖాస్తులపై రైతులు …