మెదక్

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ …

హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. …

యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ …

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. …

విద్యుత్‌ వైర్లు తాకి లారీ దగ్ధం

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): మాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి పాత టైర్ల లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని …

రైతు సంక్షేమం కోసంమే రైతు బీమా

సంగారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): ఆరుగాలం కష్టపడే రైతు అకాల మరణం పొందితే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. రాష్ట్ర …

టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే సంకల్పంతో నాణ్యమైన 24 గంటల కరంట్‌ సరఫరా, ఎరువులు, రైతుకు పంట బీమా పథకం అందించడంతో పాటు పేద ప్రజలకు …

రైతులకు వీరు చేసిందేవిూ లేదు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌18(జ‌నం సాక్షి): ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలు రైతులకు చేసిందేమి లేదని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో రైతుల సంక్షేమాన్ని …

కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం

సిద్దిపేట రూరల్‌, (జ‌నం సాక్షి ): కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్‌ విమర్శించారు. శనివారం సిద్దిపేటలో సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో …

తెలంగాణలో అవినీతి తాండవం చేస్తోంది

యాదాద్రి(జ‌నం సాక్షి ) : తెలంగాణలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఆయన ఆదివారం యాదాద్రి కొండపైన మీడియాతో మాట్లాడారు. …