మెదక్

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా …

సేంద్రీయ ఎరువులతో సేద్యం చేయాలి

సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన సంగారెడ్డి,జనవరి5(జ‌నంసాక్షి): రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మట్టిలో పోషకాలను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయా అధికారులు  పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వినియోగం …

నేటి నుంచి కొమురవెల్లి జాతర

రెండు నెలలపాటు జరుగనున్న ఉత్సవాలు మల్లన్న కల్యాణానికి భారీగా ఏర్పాట్లు సిద్దిపేట,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఇప్పటికే భారీ ఏర్పాట్లుచేశారు. భక్తులకు …

పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని …

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన …

80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం 

సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.

సిద్దిపేటలో రెండో రౌండ్‌లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్‌రావు

. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం.

సిద్దిపేటలో ఫస్ట్‌రౌండ్‌లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం

సిద్దిపేటలో ఫస్ట్‌రౌండ్‌లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. …

సిద్దిపేటలో భారీగా ఏర్పాట్లు

సిద్ధిపేట,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మంత్రి హరీష్‌ రావు ప్రాతిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ రోజున …