మెదక్

మిని మహానాడుకు తరలిన తెలుగుతమ్ముళ్లు

గద్వాల,జ‌నంసాక్షి: హైదరాబాద్‌లోని ఎక్జిబిషన్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగే తెలుగుదేశం పార్టీ మిని మహానాడు కార్యక్రమానికి గద్వాల తెలుగుతమ్ముళ్లు తరలి వెళ్లారు. నియోజకవర్గఇంచార్జీ గంజిపేట రాములు ఆద్వర్యంలో ఆయామండలాల …

పోస్టల్‌ సమ్మెతో నిలిచిపోయిన ఉత్తరాల బట్వాడా

గద్వాల, జ‌నంసాక్షి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు గత రెండు రోజులుగా తపాలాఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా తపాలఉద్యోగులు మాట్లాడుతు గ్రామాలలో తమకు …

రైతుల సేవలో కౌడిపల్లిశాఖ 

మెదక్‌,మే24(జ‌నం సాక్షి): ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే అత్యాధునీకరమైన రీతిలో కౌడిపల్లి డీసీసీబీ శాఖను ఏర్పాటు చేశామని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు.  ఏటియమ్‌ కేంద్రంతో పాటు …

వాస్తవ సాగుదారులకు రైతుబంధు అందాలి: చాడ

సిద్దిపేట,మే23( జ‌నం సాక్షి): రైతు బంధు పథకంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రైతుబంధు కాదు అది రైతు రాబంధు పథకమన్నారు. వాస్తవ …

పక్కాగా ఉపాధి పనులు

సిద్దిపేట,మే23(జ‌నం సాక్షి):ఉపాధిపనులను పారదర్శకంగా నిర్వహించాలని గ్రావిూణాభివృద్ధిశాఖ అధికారులు  ఈజీఎస్‌ సిబ్బందికి సూచించారు.  ఉపాధికూలీలు ఈ సందర్బంగా ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకవచ్చారు.  శ్రమకు తగిన వేతనం …

గవర్నర్‌ వ్యవస్థపై కెసిఆర్‌ స్పందించరా?: చాడ

సిద్దిపేట,మే22(జ‌నం సాక్షి ):  గవర్నర్‌లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయం తాజాగా కర్నాటక వ్యవహారంతో మరోమారు …

ప్లాస్టిక్‌తో పర్యావరణ ముప్పు

మెదక్‌,మే22(జ‌నం సాక్షి): మెదక్‌ జిల్లాలో బహిరంగంగా ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై కసరత్తు చేస్తున్నారు.  ప్లాస్టిక్‌ కారణంగా గ్రామాల్లో చెత్తాచెదారం పేరుకుని పోతోంది.  బహిరంగ మలవిసర్జనతో ప్రపంచవ్యాప్తంగా ఏటా …

మినీమహానాడులో కనిపించని మోత్కుపల్లి

పార్టీ మారడమే తరువాయి అంటున్న అనుచరులు టిఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్న నర్సింహులు యాదాద్రి భువనగిరి,మే22(జ‌నం సాక్షి): యాదాద్రి భువనగిరిలో జరిగిన టిడిపి మినీ మహానాడులో నర్సింహులు గైర్హాజరు …

పందిరి సాగు విస్తరణకు రుణాలు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న  నూతన సాగువిధానాన్ని దశల వారీగా మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు విస్తరిస్తారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మల్కాపూర్‌ను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా …

శరవేగంగా మిషన్‌ భగీరథ పనులు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): జిల్లాలోని వివిధధ గ్రామాల్లో మిషన్‌భగీరథ పైపులైన్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయాబ్యాంక్‌ అధికరాఉల బృందం సిద్దిపేట వద్ద పనులను పరిశీలించింది.  గ్రామాలకు శుద్ధ …