మెదక్

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం: ఎమ్మెల్యే

మెదక్‌,మే30(జ‌నం సాక్షి): రైతులకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తున్నామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. …

గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం

– సోషల్‌ విూడియాలో వందంతులను ప్రజలు నమ్మవద్దు – తప్పుడు సందేశాలను పంపించే వారిపై కఠిన చర్యలు తప్పవు –  సీపీ మహేశ్‌ భగవత్‌ – పోలీస్‌ …

మూడు రోజులపాటు ఆవిర్భావ ఉత్సవాలు

రైతుబంధు చిక్కులను తొలగిస్తాం: కలెక్టర్‌ మెదక్‌,మే29(జ‌నం సాక్షి ): రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నాల్గో ఆవిర్భావ …

రైతుబందులో నాలుగోస్థానంలో మెదక్‌

జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు  మెదక్‌,మే29(జ‌నం సాక్షి):రైతుబంధు పథకం రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లా నాలుగో స్థానంలో ఉందని జిల్లారైతు  సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు …

అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కానికి చర్యలు

గజ్వేల్‌,మే28(జ‌నం సాక్షి):గజ్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని గడ ఓఎస్డీ హన్మంతరావు అన్నారు. కొన్ని గ్రామాల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్లు …

రైతుల ఆత్మహత్య నివారణెళి లక్ష్యం

బీమాతో రైతులకు మరింత భరోసా సిద్దిపేట,మే28(జ‌నం సాక్షి): రైతులను ఆదుకునే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు బీమాతో వారికి ఇక పూర్తి ధీమా …

సిద్దిపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షత గాత్రులను పరామార్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి, మరో 5మంది పరిస్థితి విషమం, 30 మందికి గాయాలు క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలింపు దుబ్బాక …

ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ ఆన్‌లైన్‌ కనెక్టివ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట బ్యూరో, మే 26: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ప్రాంతీయ రవాణా కార్యాలయంపై రూ. 1.60 కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం రాష్ట్ర భారీ …

రాజీవ్‌ రహదారి ప్రమాదంలో 11మంది మృతి

తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ గజ్వెల్‌ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు సిద్దిపేట,మే26(జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసిఆర్‌ తీవ్ర దిగ్భాంతిని …

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్‌ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు …