మెదక్

భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం-మంత్రి మహేందర్‌ రెడ్డి

సంగారెడ్డి,ఆగస్టు28 : భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, ఎక్స్‌ గ్రేషియా దక్కేలా చూస్తామని రాష్ట్ర మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం …

వైద్యరంగంలో విప్లవం

– తొలి డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ సిద్ధిపేట, గష్టు 18(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో తొలి డయాలసిస్‌ కేంద్రాన్ని సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో …

పాఠశాలను తనిఖీ చేశిన ఎంఈ ఓ కొండారెడ్డి

జోగులాంబ గద్వాలజిల్లా జనంసాక్షి  గట్టు  ఆగష్టు మండల పరిధి లొ ఎం ఈ ఓ               కొండా రెడ్డి  UPS తుమ్మల చెరువు పాఠశాలను సందర్శించాడు 360 రోజుల …

తెలంగాణ రత్న అవార్డు గ్రహితకి సన్మానం

జోగులంభ గద్వాల జిల్లా(జనంసాక్షి)జులై31  తెరాస నియోజకవర్గ ఇంచార్జి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి. మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన బుర్రకథలో మేటి అయిన ఉలిగేపల్లి విరన్నను …

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి

– ఉత్తమ్‌కుమార్‌ సంగారెడ్డి,మే 19(జనంసాక్షి): కేంద్రంలో నరేంద్రమోదీ,రాష్ట్రంలో కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను వంచించారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూన్‌ 1న సంగారెడ్డిలో రాహుల్‌ …

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మనూరు(మెదక్):  అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని శెల్గిరలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన దానం మల్లారెడ్డి …

భానుడి భగభగలు 

బస్సుస్టాపు లేని ప్రధాన కూడలిలు ఉండవెల్లి ఏప్రిల్24(జనంసాక్షి) రోజురోజుకీ మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దాదాపు అన్ని …

తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణం: కేటీఆర్

సంగారెడ్డి: తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రులు కేటిఆర్, పోచారం శ్రీనివాసురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ …

భార్యను చంపిన భర్తపై దాడి

అందోలు: మెదక్‌జిల్లా అందోలు మండలం రాంసానిపల్లి గ్రామంలో ఓ భర్త భార్యను చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భర్తను …

బస్సు ఎక్కుతూ కిందపడి వ్యక్తి మృతి

సదాశివపేట: బస్సు ఎక్కుతూ ప్రమాదశాత్తు బస్సు కింద పడి ఓ ప్రయాణికుడు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన మల్లేశం తన కుమారుడితో …