మెదక్

ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి…

మెదక్‌: సంగారెడ్డి గోకుల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మహిళ మృతి చెందింది. మహిళ మృతికి  వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ  మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.మృతుల బంధువులు  ఆస్పత్రిపై …

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు …

రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు

మెదక్‌,మే31 : ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని  భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా …

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. …

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి,మే7(జ‌నంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో రైతు తక్కువ …

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన …

పెళ్లి రోజు ఉడాయించిన వరుడు

నంగునూరు /సిద్దిపేట : వేద మంత్రాల మధ్య పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని పెద్దల సమక్షంలో 3 లక్షల రూపాయల కట్నం తీసుకుని పెళ్లి రోజే పెళ్లి కొడుకు …

భూపంపిణీ పథకానికి భూములు ఇవ్వాలి

సంగారెడ్డి,ఏప్రిల్‌25 ఎస్సీల కోసం మూడెకరాల భూపంపిణీ కింది  జిల్లా వ్యాప్తంగా భూమిని ఎంపిక చేశామని జెసి అన్నారు.  ఆయా గ్రామాల్లో సాగుకు అనుగుణంగా ఉన్న భూమిని అమ్మేందుకు …

పశువులకు తొట్టెల ద్వారా నీటి సరఫరా

మెదక్‌,ఏప్రిల్‌15:  జిల్లాలో తీవ్రనీటి ఎద్దడి కారణంగా పశువులు నీటి కోసం అల్లాడుఉతన్నాయి. దీంతో తాగునీటికి తొట్టెలను ఏర్పాటు చేశారు. పశువుల తొట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి …

సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

మెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, …