మెదక్

బియ్యం కన్నా తృణధాన్యాల సరఫరా మేలు

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తృణధాన్యాలను సేంద్రియ పద్దతిలో ఉత్పత్తి చేయడంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చేస్తున్న కృషి కారణంగా రైతులు లాభాల బాటపడుతున్నారు. అయితే వీరు …

తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు: కాంగ్రెస్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్టాన్న్రి కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని …

సేంద్రియ సాగు దిశగా కూరగాయ రైతులు

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించేలా రైతులు తమ విదానాలు మార్చుకున్నారు. నాబార్డు సౌజన్యంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన …

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో రైతుల …

పేదింటి బిడ్డకు పెద్దన్న కేసీఆర్ 

నిరుపేద యువతుల కోసమే కల్యాణ లక్క్ష్మి, షాదీ ముబారక్ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా 250 మంది లబ్ధిదారులకు రూ.1కోటి 64లక్షల 87వేల 980 చెక్కుల …

ప్రజల సంక్షేమం మా లక్ష్యం

—శాసనసభ అంచనాల కమిటి చైర్మన్ ,దుబ్బాక ఎమ్మేల్యే సోలిపెట రామలింగారెడ్డి మిరుదోడ్డి,అక్టబర్ 17,(జనంసాక్షి) ప్రజల సంక్షేమమో తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యామని, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే …

జూరాలకు వరద ఉద్ధృతి

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో …

సిద్దిపేటలో రక్తదాన శిబిరం

సిద్దిపేట: పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా సిద్దిపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు.రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ శివకుమార్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, …

కాంగ్రెస్‌ స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో ప్రాజెక్టుకలు మోకాలడ్డుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మండిపడ్డారు. అలాగే రైతు …

గ్రామాల్లో పెత్తనం కోసమే రైతు సమన్వయ సమితులు

మెదక్‌,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి …