మెదక్

వంతెనపై నుంచి పడ్డ లారీ.. క్లీనర్ మృతి

సిద్ధిపేట(మెదక్ జిల్లా): మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట మండల శివారులో హరిహర రెసిడెన్సీ వద్ద నున్న వంతెన పై నుంచి గురువారం ఓ ఇటుక లారీ అదుపు తప్పి …

అర్ధరాత్రి వృద్ధ దంపతులు దారుణ హత్య

 మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి …

‘హరీష్ కు ఆ అర్హత లేదు’

రాష్ట్రంలో ఉన్నది గాంధీ పాలనా లేక గాడ్సే పాలనా అని జగ్గ్గారెడ్డి విమర్శించారు. అహింసా మార్గంలో చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోందని, బాధితులకు న్యాయం చేయాలని చేస్తున్న …

ఆంధోల్‌లో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును …

జీపు చెట్టును ఢీకొని ముగ్గురు మృతి

మెదక్ : ఆందోల్ మండలం దానంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మంది మృతి చెందారు. మరో 12 …

తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ

మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్‌ నన్నెప్పుడు …

జానారెడ్డి, షబ్బీర్‌ అలీ అరెస్టు

మెదక్‌ : కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొండపాక, తొగుట మండలాల్లో బాధితులను కలిసి …

రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోంది: రేవంత్

మెదక్: రైతులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తోందని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొవాలని …

పోలీసుల అదుపులో కోదండరామ్

మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న  …

విద్యాహక్కు చట్టాని అమలు చేయాలి

సంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఎబివిపి నాయకులు  ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో …