మెదక్
సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్ ధర్నా
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.
కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన
మెదక్: జిల్లాలోని కాంట్రాక్ట్ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు