మెదక్

గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌పై దాడి

మెదక్‌: శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లయ్య అనే వ్యక్తిపై గర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి …

మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

మెదక్‌: సిరిపురలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వాహణంలో వెళ్తుండగా హత్నూర మండలకేంద్రంలోని రైతులు రోడ్డుకు అడ్డంగా మళ్ల పొదలు వేశారు. దీంతో మంత్రి దిగి సమస్యను …

ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి

కళాశాలల బంద్‌కు సహకరించాలి సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.

ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు

సిద్దిపేట: ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వమించనున్నట్లు ఏబీవీపీ తెలిపింది. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, బీఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 15న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మకుమారి నూతన భవన ప్రారంభానికి ఈనెల.5న హాజరవనున్న డిప్యూటీ

మెదక్‌: సంగారెడ్డి బ్రహ్మకుమారి ఈవ్వరీయ విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ హాజరవనున్నట్లు ఆ సంఘం మేనేజర్‌ సుమంగళ తెలిపారు.

ఉపాధిపని ద్వారా పని కల్పించాలి

మెదక్‌: చేనేత, చేతి వృత్తుల వారికి జాబ్‌కార్డులు అందజేసి, ఉపాధిహామి పథకం ద్వారా పని కల్పించాలని రాజ్యాసభ సభ్యుడు రాపోల్‌ ఆనందభాస్కర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ …

చెప్యాలలో డెంగ్యూతో బాలుడు మృతి

మెదక్‌: మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెప్యాల గ్రామంలో తలారి కృష్ణ(9) అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందినాడు. 4రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. …

కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌

మెదక్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్‌కు అందరు సహకరించాలని కోరారు.

పౌష్టికాహార వారోత్సవాలు

మెదక్‌: కొండపాక మండలంలోని గ్రామాలలో ఈ రోజు పౌష్ఠికాహార వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట ధర్నా

మెదక్‌: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.