మెదక్

టీపిసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డికి ఘన సన్మానం

శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఆవుల రాజిరెడ్డిని శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ …

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా టి. కృష్ణారెడ్డి

జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి ) జహీరాబాద్ నియోజకవర్గ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా టి. కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ప్రైవేట్ …

పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

   *రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: కెసిఆర్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పనిచేసే ప్రభుత్వం అని రాష్ట్ర …

భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలి

గుండాల,సెప్టెంబర్23(జనంసాక్షి): భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా గుండాల తాసిల్దార్ నాగదివ్య కి వినతి పత్రం ఏఐఎస్ఎఫ్ …

. ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషి చేయాలి

*జిల్లా విద్యాధికారి రమేష్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషిచేసి సత్ఫలితాలను తీసుకురావాలని జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు …

పిఎఫ్ ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలి

  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23 ::బీడీ కార్మికులకు 2014 కంటే ముందే పిఎఫ్ నంబరు వచ్చి ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలని బీడీ కార్మిక …

కులమతాలకతీతంగా చీరల పంపిణీ

మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23 :: కుల మతాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుందని …

. ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషి చేయాలి

జిల్లా విద్యాధికారి రమేష్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషిచేసి సత్ఫలితాలను తీసుకురావాలని జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు …

నిరుపేద మృతుడి కుటుంబానికి చేయూత..

పదిహేను వేల ఆర్థిక సహాయం. ఊరుకొండ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన టిఆర్ఎస్ పార్టీ చేయూతనందిస్తుందని ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ …

బతుకమ్మ సంబురాలు జరుపుకున్న డిగ్రీ కళాశాల బృందం

మహాదేవపూర్. సెప్టెంబర్ 23 (జనంసాక్షి) మహాదేవపూర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు టి. రజిత ఆధ్వర్యంలో మహిళా సిబ్బంది …

తాజావార్తలు