మెదక్

జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు కృషి : టియూడబ్లుజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, వెంకటరామిరెడ్డి

నాచారం(జనంసాక్షి) : జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టియూడబ్లుజే ఐజేయు అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు, ప్రధాన కార్యదర్శి దొంతుల …

హోరా,హోరీగా సాగిన పోరు

మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షునిగా గొల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా పిండి సందీప్ కుమార్ మానకొండూరు ఆర్ సి, సెప్టెంబర్ 23( జనం సాక్షి) మానకొండూరు మత్స్య …

కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి

కొండమల్లేపల్లి( జనం సాక్షి) :కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ లో ఎస్పీ రేమా రాజేశ్వరి ఇన్ ఫెక్షన్స్, రికార్డుల పరిశీలన, …

*జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానించిన సర్పంచ్*

కుబీర్ ( జనం సాక్షి ); కుబీర్ మండలంలోని  పల్సి హైస్కూల్లో, పల్సి  ప్రధానోపాధ్యాయులైన దంతుల సురేష్  జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును జిల్లా పాలన అధికారి, …

టీపిసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డికి ఘన సన్మానం

శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఆవుల రాజిరెడ్డిని శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ …

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా టి. కృష్ణారెడ్డి

జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి ) జహీరాబాద్ నియోజకవర్గ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులుగా టి. కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ప్రైవేట్ …

పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

   *రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: కెసిఆర్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పనిచేసే ప్రభుత్వం అని రాష్ట్ర …

భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలి

గుండాల,సెప్టెంబర్23(జనంసాక్షి): భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా గుండాల తాసిల్దార్ నాగదివ్య కి వినతి పత్రం ఏఐఎస్ఎఫ్ …

. ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషి చేయాలి

*జిల్లా విద్యాధికారి రమేష్ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల నైపుణ్యానికి కృషిచేసి సత్ఫలితాలను తీసుకురావాలని జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు …

పిఎఫ్ ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలి

  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23 ::బీడీ కార్మికులకు 2014 కంటే ముందే పిఎఫ్ నంబరు వచ్చి ఉన్నవారికి జీవన భృతి ఇవ్వాలని బీడీ కార్మిక …