మెదక్

చాపల అమ్మకం తో ఉపాధి

సర్పంచ్ల సంఘము అధ్యక్షులు రాజిరెడ్డి దోమ సెప్టెంబర్ (జనం సాక్షి) చాపల పెంపకం అమ్మకాల ద్వారా మత్స సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని దోమ మండల …

సరిహద్దులు దాటుతున్న పేదోడి బియ్యం…

– కొందరు డీలర్లు దళారుల గా మారిన వైనం. – రేషన్ షాపు దగ్గరే PDS బియ్యాన్ని కొంటున్న దళారులు. – కలెక్టర్ సార్ దృష్టి సారించాలని …

మృతు రాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

దోమ సెప్టెంబర్ 23(జనం సాక్షి) మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసరం దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామం లో *నందిని మృతికి* సంతాపం తెలియజేస్తూ గ్రామ …

తెలంగాణ ప్రభుత్వంతోనే ఆడపడుచులకు ఆత్మగౌరవం

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ఏ పనిలోనైనా పీర్జాదిగూడ పర్ఫెక్ట్ అని కితాబు మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆడపడుచులకు …

చెంగిచెర్ల సర్కారు బడి నిర్మాణానికి శంకుస్థాపన

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్  ల కృషితో 2వ డివిజన్ చెంగిచెర్లలో ప్రభుత్వ …

ఎంఈఓ ను పరామర్శించిన దోమ మండల ప్రజా ప్రతినిధులు.

దోమ సెప్టెంబర్ 23(జనం సాక్షి) దోమ మండల ఎంఈఓ హరిచందర్  గారి తల్లి గురువారం మరణించడంతో ఈ రోజు     ఎంఈఓ హరిచందర్ గారిని పరామర్శించి అంతక్రియలలొ …

దోమ మండలం లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బతుకమ్మ చీరలు ,ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం

యం పి పి అనుసుజమ్మ దోమ సెప్టెంబర్ 23(జనం సాక్షి) రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు  పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి చేతుల …

నిచినో ప్రైవేట్ లిమిటెడ్ మందుల కంపెనీవారు

జనం సాక్షి జైనథ్ సెప్టెంబర్ 23 జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో నిచినో మందుల కంపెనీ వారు లక్ష్మీపుర్ గ్రామానికి రెండు లక్షల విలువచేసే మినరల్ …

యాభై వేల రూపాయలు రుణం అందించాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ డిమాండ్ జనం సాక్షి,చెన్నారవు పేట ప్రాథమిక సహకార సంఘంలోని రైతులందరికీ 2018 ఎన్నికల ముందు లక్ష రూపాయల …

రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (22) జనంసాక్షి న్యూస్ కుల రాజకీయం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజీనామా చేయాలి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు …