Main

పుస్తకాలు చదవడం దినచర్యలో ఒక భాగం కావాలి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మొండి గౌరెల్లి గ్రామంలో సాధన విలేజ్ లైబ్రరీ ప్రారంభం

జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మొండి గౌరెల్లి గ్రామంలో సాధన విలేజ్ లైబ్రరీ ప్రారంభం రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 07 (జనం సాక్షి) పుస్తకాలను …

జూబ్లీహిల్స్ కల్చరల్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు కె వి నాగేశ్వర్ రావ్ యాదవ్ కు సన్మానం

మేడ్చల్ (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాల యాదవ జేఏసీ ఆధ్వర్యంలో  ఎల్లావుల  చక్రధర్ యాదవ్  అధ్యక్షతన   కె. వి నాగేశ్వరరావు యాదవ్   ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి …

వీరశైవ లింగాయత్ రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల నాగరాజు

ఖైరతాబాద్ : జూన్ 07 (జనం సాక్షి)  గత పది సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశేష సేవలు అందించిన సేవలను గుర్తించి …

*ఆఫ్రికాలోని ఖిలిమంజొర శిఖరాన్ని ఎక్కబోతున్న వ్యక్తికి 20000/- ఆర్థిక సహాయం చేసిన దోమ మండలం మెాత్కూర్ గ్రామానికి చెందిన KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రాంచెంద్రయ్య కుమారుడు నవీన్ కూమార్ గత కొన్ని నెలల క్రితం సిక్కిం నేపాల్ మంచు కొండలు అధిరోహించాడు …

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక …

చందానగర్ డివిజన్ ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దుతా – డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి”

శేరిలింగంప‌ల్లి, జూన్ 06( జనంసాక్షి): చందానగర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పన తోపాటు, సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మోడల్ డిజన్ …

పట్టణాలు పల్లెల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ “

శేరిలింగంప‌ల్లి, జూన్ 06( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అన్నింటిలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర సమగ్రాభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర …

గడప గడపకు రైతు డిక్లరేషన్ లోయపల్లి గ్రామంలో రైతు రచ్చబండ పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 06 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే  రైతులు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతారని మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అన్నారు.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల …

డోలారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

తాండూరు జూన్ 6 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎం పి టి ఫంక్షన్ హాల్ లో  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిఎ …

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి  రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి)  ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు …