రంగారెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కారుపై కూలిన చెట్టు..ఒకరు మృతి..
రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
భార్యను, కూతురును తగులబెట్టిన దుర్మార్గుడు..
రంగారెడ్డి : కట్టుకున్న భార్యను కన్న కుమార్తెను భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం సోమనగుర్తిలో చోటుచేసుకుంది.
శంషాబాద్ లో రెండు ఇళ్లలో చోరీ…
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.
తాజావార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- janamsakshi *G.O.Rt.No.782 (తేదీ: 13-06-2025) సంపూర్ణ వివరణ*
- హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
- పిల్లలకూ ఫుల్ టికెట్.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్ టికెట్
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- మరిన్ని వార్తలు