రంగారెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన తెలుగు ప్రయాణీకులు..
రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.
చెత్త సేకరిస్తున్న ఇద్దరికి కరెంట్ షాక్:ఒకరి మృతి
రంగారెడ్డి:మియాపూర్ అల్విన్ కాలనీ సమీపంలో చెత్త సేకరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం
రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- ట్రంప్, పుతిన్ భేటీ 15న..
- భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం
- 334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్
- ఆధారాలతోనే రాహుల్ ఆరోపణలు
- భారత్పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
- ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం
- అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు
- ఎస్సీవో సదస్సులో పాల్గొనండి
- భారత్లో పర్యటించండి
- మరిన్ని వార్తలు