రంగారెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన తెలుగు ప్రయాణీకులు..
రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.
చెత్త సేకరిస్తున్న ఇద్దరికి కరెంట్ షాక్:ఒకరి మృతి
రంగారెడ్డి:మియాపూర్ అల్విన్ కాలనీ సమీపంలో చెత్త సేకరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం
రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
- నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- .అమెరికాలో మిన్నంటిన నిరసనలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మరిన్ని వార్తలు