రంగారెడ్డి
బాలాపూర్ సాయినగర్ లో దారుణం…
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాలికపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం
- మానిక్యాపూర్లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు
- పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే
- కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- సీక్రెట్గా పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ
- పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ
- పెద్దధన్వాడకు వెళ్తున్న ప్రజాసంఘాల నేతలు అరెస్ట్
- ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం
- చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం
- యూరియా కోసం ధర్నా
- మరిన్ని వార్తలు