రంగారెడ్డి
బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ
తాండూరు. మలడలంలోని కవితాపూర్ బెల్టుషాపులను అరికట్టాలంటూ డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
మియాపూర్ : త్రివేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్,ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- 2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే
- కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్
- వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
- దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ
- 10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్
- ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..
- 2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు
- నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి
- సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మరిన్ని వార్తలు