రంగారెడ్డి
బెల్టు షాపులు అరికట్టాలంటూ మహిళల ర్యాలీ
తాండూరు. మలడలంలోని కవితాపూర్ బెల్టుషాపులను అరికట్టాలంటూ డ్వాక్రా మహిళలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. అనంతరం సబ్కలెక్టరు ఆక్రపాలికి వినతిపత్రం ఇచ్చారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
మియాపూర్ : త్రివేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్,ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం
- అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందన
- విజయోత్సవంలో విషాదం
- మరిన్ని వార్తలు