వరంగల్,నవంబర్30(జనంసాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధిలేదని కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో రాష్ట్ర …
నగరపంచాయితీ కోసం స్టేషన్ ఘనాపూర్ ఎదురుచూపు జనగామ,నవంబర్16(జనంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్ …
ఆశాజనకంగా యువత వరంగల్,నవంబర్2(జనంసాక్షి): టెక్స్టై/- పార్క్ ఏర్పాటు కానుండడంతో రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా, కేంద్రంగా వరంగల్ జిల్లాకు పేరు రానుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరగాలని ఇక్కడి …
– తమవైపు రావాలని రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి చేశాయి -రాజకీయ పునరేకీకరణకోసమే పార్టీ మారామనడం సిగ్గుచేటు – విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత …
వరంగల్,నవంబర్1(జనంసాక్షి): కేసీఆర్, ఆయన కుటుంబం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ను ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అందరూ చేరుతున్నారని …
వరంగల్,నవంబర్1(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక టిడిపి ఖాళీ అయినట్లే. ఏకైక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్లో చేరగా, రేవంత్తో పాటు అనేకమంది కాంగ్రెస్లో చేరడంతో …
జనగామ,అక్టోబర్30(జనంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్ చైర్పర్సన్ పద్మ అన్నారు.తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే …
వరంగల్,అక్టోబర్28(జనంసాక్షి): తెలంగాణ రచయితల వేదిక వరంగల్ జిల్లా శాఖ రెండవ మహాసభలు 29న ఆదివారం వరంగల్లో జరుగనున్నాయి. నిట్ కాలేజీ దగ్గరలోని తారా గార్డెన్స్లో ఉదయం 10 …
వరంగల్,అక్టోబర్26(జనంసాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. …