జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల …
వరంగల్,ఆగస్ట్29(జనంసాక్షి): బ్యాంకు ఏటీఎంల వద్ద భద్రత డొల్లగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీలు శ్రమదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనికితోడు ఇటీవల మెల్లగా ఎటిఎంలు మూతపడడంతో …
వరంగల్,ఆగస్టు28 : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ పథకాలు పేద యువతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని రాష్ట్ర మంత్రి పద్మారావు …
వరంగల్,ఆగస్ట్28 : ఈ మూడేళ్లలో సిఎం కెసిఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో …
మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో గార్ల, బయ్యారం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువులో వరద ఉప్పొంగుతోంది. …
కొత్తగూడ: వరంగల్ జిల్లాలొ దారుణం జరిగింది…పండగరోజున ఓ కుటుంబం తమ ఇంటి ముందు కూర్చొని ముచ్చటిస్తుండగా వారిమీద నుంచి తవేరా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక …
జాఫర్గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో …
వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. …