జనగామ,అక్టోబర్18(జనంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ …
జనగామ,అక్టోబర్17(జనంసాక్షి): కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో సరిపోదని, జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కార్యాలయాల్లో సౌకర్యాలు సమకూర్చాలని సిపిఎం జిల్లా నాయకుడు జిల్లెల సిద్దారెడ్డి అన్నారు. …
వరంగల్ నగరం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేషెంట్ల వార్డులో షార్ట్ సర్య్కూట్ తో ఆక్సిజన్ సిలిండర్ పేలి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. …
వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, …
వరంగల్ అర్బన్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి):నవభారత్ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ …
జనగామ,సెప్టెంబర్8(జనంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద …
-సీడిఎంఎ డైరెక్టర్ టీ కె శ్రీదేవి వరంగల్ కార్పోరేషన్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్పైన ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి …
వరంగల్,సెప్టెంబర్4(జనంసాక్షి): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో …
అధికారులకు కడియం శ్రీహరి ఆదేశం పాలేరు, ఎల్ఎండీ వరంగల్ సెగ్మెంట్ల పనుల్లో జాప్యంపై అసంతృప్తి వరంగల్,ఆగస్టు30 : వచ్చే ఏడాది జనవరి వరకు ఉమ్మడి వరంగల్ …