Main

భక్తులతో కిక్కిరిసిపోయిన మల్లన్న జాతర

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత …

కేటీపీపీ రెండో యూనిట్ ప్రారంభం..

సీఎం కేసీఆర్ రెండో రోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేటీపీపీ రెండ్ దశ 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. విద్యుత్ కేంద్ర పైలాన్ ను …

జనవరి 5న సీఎం వరంగల్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు భూపాలపల్లిలో కేటీపీపీ స్టేజ్-2 విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రాన్ని …

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్] వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్‌ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని …

రికార్డు మెజార్టీతో పసునూరి గెలుపు

వరంగల్ : జిల్లా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి కడియం..ఎంపీ వినోద్ కుమార్ లు పేర్కొన్నారు. లోక్ …

హోరెత్తుతున్న ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రచారం

వరంగల్ : వరంగల్‌లో టిఆర్‌ఎస్‌దే గెలుపు వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్న …

మంత్రి కడియంపై చెప్పు విసిరిన రైతు

వరంగల్, నవంబర్ 6: వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం శాయంపేటలో ఎన్నికల ప్రచారంలో మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఎన్నికల …

రాజయ్య ఇంట్లో పేలుడు పదార్థాల్లేవ్, అందరు ఉన్నారు: వరంగల్ సిపి

వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య నివాసంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్ …

కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే నామినేషన్ దాఖలు

వరంగల్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే సత్యనారయణ నామినేషన్ దాఖలు చేశారు. రాజయ్య పోటీ నుంచి తప్పుకోవటంతో ఆయన పేరును ఆధిష్టానం సర్వే పేరును ఖరారు …

రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు

వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు మరణించిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. దర్యాప్తు …