వరంగల్

విజయవాడలో జరిగే సిపిఐ మహాసభలకు ప్రత్యేక రైలు

వరంగల్ లో ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -బహిరంగ సభకు తరలివెళ్ళిన 5వేల మంది సిపిఐ కార్యకర్తలు వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)  విజయవాడలో …

నాగరాజు బియ్యం అందజేత…

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 14 బాధిత కుటుంబాలను పరామర్శించి తన వంతు సహాయంగా బియ్యాన్ని అందించినట్లు బిజెపి పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర నాయకులు …

ఎంజీఎం హాస్పిటల్ లో పాముల కలకలం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి) వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో పాముల కలకలం ఇటు పేషంట్లను పేషెంట్ అటెండర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా …

మహనీయుల విగ్రహాల ముందు నివాళులు

  వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 14(జనం సాక్షి) కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ దగ్గర మహనీయుల విగ్రహాల ముందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ . బిఆర్ అంబెడ్కర్ 1956 …

చండీ సర్పంచ్ భర్త అనిల్ ప్రసాద్ రెడ్డి ని పరామర్శించిన జడ్పీటీసీ

శివ్వంపేట అక్టోబర్ 13 జనంసాక్షి : మండల పరిధిలోని చండీ గ్రామ సర్పంచ్ ఉమా భర్త టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ ప్రసాద్ రెడ్డి గత …

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టన్ అండ్ సెర్చ్

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి) వరంగల్ ఖిల మండలం కాశికుంట లో, వరంగల్ ఏసిపి గిరికుమార్ కల్కోట అధ్వర్యంలో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ఈ …

ఘనంగా మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)   తెలంగాణ తొలి శాసనసభాపతి,ప్రస్తుత ఎంఎల్సీ సిరికొండ మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలను …

బ్యాంకుల్లో దర్జాగా దళారుల దందా

డోర్నకల్ అక్టోబర్ 13 జనం సాక్షి రైతులు క్రాప్‌లోన్ రెన్యువల్ కోసం దళారుల చేతిలో పడి రెక్కల కష్టాన్ని వారికి కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు.గత ఏడాది పంటలు …

 అనధికార నిర్మాణాల తొలగింపు

  వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)   జిల్లాల టాస్క్ ఫోర్స్ కమిటీ ల ఆదేశాల మేరకు హనంకొండ , వరంగల్ ఎన్ ఫోర్స్ మెంట్ …

యూనిమోని ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్ ప్రారంభించిన సీఈఓ కృష్ణన్

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 13, జనంసాక్షి జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో యూనిమోని ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని సీఈవో కృష్ణన్ చేతుల మీదుగా పున: …