వరంగల్

వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ …

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చిలు మాని తెలంగాణ కోసం మానుకోట …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: గన్‌పూర్‌ మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తెలెత్తింది, ప్లాంట్‌ బాయిలర్‌ ట్యూబ్‌ లీకవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. …

వీరభద్రుడి అలయంలో జేసీ అకస్మిక తనిఖీ

కురపి : శ్రీవీరభద్రస్వామి అలయంలో అదివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ జోస్‌ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు అలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని …

డెంగీతొ ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి

వరంగల్‌: హసన్‌పర్తి మండల గుండ్ల సింగారంలో డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.  దీంతో ఆ కుటుంబంలో విశాధచాయలు అలుముకున్నాయి. గ్రామంలో డెంగీ …

సిబ్బందిపై కేసు నా దృష్టికి రాలేదు : కేయూ వీసీ

వరంగల్‌ : విశ్వవిద్యాలయ సిబ్బందిపై కేసు నమోదు విషయం తన దృష్టికి రాలేదని కేయూ విశ్వవిద్యాలయం వీసీ వెంకటరత్నం అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని గతంలో …

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

పరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక అదారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రాణాదికారితో సహ …

భాషా పండితులకు శిక్షణ

దంతాలపల్లి :నరసింహులపేట మండలం దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి హిందీ బాషాపండితులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. భాషాపండితులకు హిందీ బోదన పట్ల …

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

వరంగల్‌ : కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టంచిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రణాధికారితో …

విరిగిన రైలు పట్టా.. అలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌: కేసముంద్ర -తాళ్లపూసపల్లి మధ్య ఎగువ మార్గంలో రైలు పట్టా విరిగింది. దీంతో డోర్నకల్‌ – కాజీపేట మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న …