వరంగల్

‘మహబూబాబాద్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలి’

వరంగల్‌: బయ్యారం గూడూరు మైనింగ్‌ గనులతో మహబూబాబాద్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, రాధా వెంకన్న నాయుడు కోరారు. ఆ స్టీల్‌ప్లాంట్‌లో …

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా …

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా …

ఇందిరమ్మ కలలపై గ్రామసభలు

దంతాలపల్లి: ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై నరసిహలపేట మండలం వంతడుపుల, జయపురం, జొజ్జన్నపేటలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. ఎసీ, …

గుడుంబా తయారీ కేసులో నిందుతుడి మృతి

వరంగల్‌: వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఓ రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడుంబా తయారీ కేసులో గుండ్ల సింగారం గ్రామానికి చెందిన వ్యక్తికి రిమాండ్‌కు …

పనిచేయని దేవాదుల జలాశయ గేటు

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో దేవాదుల జలాశయ తూము గేటు గతరాత్రి నుంచి పనిచేయడం లేదు. నీరు వృధాగా పోతోంది. వెంటనే అధికారులు స్పందించి గేటుకు …

చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు

వరగంల్‌: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన  మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వగ్రామాలకు తరలించారు. గణుపురం, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన 8మంది మృతదేహాలను ఆయా గ్రామాలకు …

ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

వరంగల్‌ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు …

చలివేంద్రం ఏర్పాటు

దంతాలపల్లి: మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఏర్పాటు చేసే చలివేంద్రాల ద్వారా ప్రజలకు వేసవిలో దహార్తిని తీరుస్తున్నామనే …

రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం

వరంగల్‌: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌, సతీషాపూర్‌, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.