వరంగల్

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ …

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

చేల్పూరులో విద్యుత్‌ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా

వరంగల్‌: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. …

విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాస

వరంగల్‌: వరంగల్‌లో ఈరోజు జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాసగా మారింది.విద్యుత్‌కోతలు, ఎంజీఎం సమస్యలపై పోడియం ఎదుట తెదేపా, తెరాస సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. వీటిపై …

కాకతీయ యూనివర్శిటీ మెన్‌లో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీ మెస్‌లో నాణ్యమైన భోజనం,అల్పాహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం తినకుండా విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. వారికి నచ్చజెప్పేందుకు యూనివర్శిటీ …

అన్నదాతల ఆందోళన

వరంగల్‌: జిల్లాలో వేళాపాళాలేని విద్యుత్‌ కోతలతో విసిగిపోయిన అన్నదాతలు పలు మండలాల్లో ఆందోళన బాట పట్టారు. రాయపర్తి, వర్థన్నపేట, బచ్చన్నపేటల్లో బస్‌స్టేషన్‌లను ముట్టడించారు. లేబర్తిలో విద్యుత్‌ ఆపరేటర్‌ను …

వరంగల్‌ ఎంజీఎంలో చిన్నారుల మృతికి అనారోగ్యమే కారణం

వరంగల్‌:  ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో చిన్నారులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌  కలెక్టర్‌ రాహుల్‌బోజ్జా  స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాడు. చిన్నారుల …

తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు

వరంగల్‌: ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే …

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌:  జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య …

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్‌ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని …

తాజావార్తలు