వరంగల్

ఇళ్లస్థలాలు కోరుతూ ధర్నా

స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్థానిక తహసిల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం అధ్వర్యంలో ధర్నా జరిగింది. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం సర్వే నెంబరు 763 లో నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలు …

నిధుల దుర్వినిమోగంపై అధికారుల పరిశీలన

మహబుబాబాద్‌ : ఐసీడీఎన్‌ కార్యాలయంలో జరిగిన నిదుల దుర్వినిమోగంపై అ శాఖ అధికారుల బృంధం శుక్రవారం పరిశీలించారు. 2007 నుంచి 2009 వరకు అంగన్‌వాడి టిచర్లు, అయాల …

కొనసాగుతున్న మావోయిస్టుల బంద్‌

వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. …

పోలీసులకు హెల్మేట్‌ తప్పనిసరి

వరంగల్‌: గ్రామీణ, పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే పోలీసులు హెల్మెట్‌ విధిగా ధరించాలని వరంగల్‌ గ్రామీణ ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం హన్మకొండ రోడ్డు …

యశ్వంతపూర్‌ వద్ద విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని జనగాం మండలం యశ్వంతపూర్‌ వద్ద రెండు అంగుళాల మేర రైలు పట్టా విరిగిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది తక్షణమే విరిగిన రైలు పట్టాకు …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌ :స్థానిక రైల్వే గేటు వద్ద డౌన్‌లైన్‌లో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియలేదని జనగాం జీఅర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ …

ఇద్దరు యువతుల అనుమానాస్పద మృతి…

వరంగల్‌  : నవంబర్‌ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు …

కాకతీయ ఉత్సవాలు వాయిదా

వరంగల్‌ వరంగల్‌ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు …

నేడు మరోమారు మజ్లిస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్‌ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత …