వరంగల్

ఖానాపురంలో రాస్తారోకో

ఖానాపురం : మండలం బుదరావుపేటలో గత ఏడాది వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు పరిహరం అందించాలని తెదేపా, తెరాస, వైకాపా అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్టీ …

వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

దంతాలపల్లి : సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్‌వో డాక్టర్‌ జయప్రకాశ్‌ అన్నారు. నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిభిరాన్ని ఈ రోజు …

అర్టీసీ కార్మికుల ధర్నా

మహబూబ్‌నగర్‌ : అర్టీసీ డిపో అదికారులు కార్మికులపట్ల విపక్ష చూపుతున్నారని అరోపిస్తూ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీపో అర్టీసీ ఐకాస …

ఇసుక తరలింపు కేసులో 8మంది అరెస్టు

నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో ఉన్న అకేరు వాగు నుంచి ఇతర మండలాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక …

తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న

తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్‌,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారు వరంగల్‌: నవంబర్‌ 5, (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో రైతులు లేరా.? నీలం తుఫాను …

తెలంగాణ రైతాంగంపై సర్కార్‌ వివక్ష: టీఆర్‌ఎస్‌

వరంగల్‌: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఆరోపించింది, వరంగల్‌ జిల్లా తుపాను బాధితులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన …

విద్యుత్‌ ధరలను తగ్గించాలి

దంతాలపల్లి : పెంచిన విద్యుత్‌ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి జి. మోహన్‌ డిమాండ్‌ చేశారు. నర్సింహులపేట మండలం దంతాల పల్లిలో సీపీఎం …

పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు …

కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం …

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్‌, నవంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు …