వరంగల్

40 టన్నుల అదనపు యూరియా మంజూరు

వరంగల్‌: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ …

సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

దంతాళపల్లి: సెప్టెంబరు 17ను ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా మండల పార్టీ అధ్యక్షులు సీహెచ్‌ మహేష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అదావారం జరిగిన విలేకరుల …

దంతాళపల్లిలో ఈ నెల 11,12తేదిల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు

నర్శింహులపేట :మండలంలోని దంతాళపల్లిలో ఈ నెల 11,12వ తేదిల్లో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈవో ఎం.బుచ్చయ్య తెలిపారు. 11న తెలుగు పండితులకు, …

12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్థులు

రేగోండ: పోరగల్లి గ్రామానికి చెందిన డీలర్‌ రేషన్‌ భియ్యాన్ని నల్లమార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని ట్రాలీలో నిన్న రాత్రి తరలిస్తుండగా గ్రామస్థులు దాడి …

నేచరాజుపల్లిలో రెండు రేషన్‌షాపుల సీజ్‌

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఎంఆర్‌ఐ బద్రూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్‌ …

దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు

నర్సింహులు పెటమండలం దాట్ల గ్రామంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆధ్యర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహించారు గ్రామంలోని 36,37 షాపుల పరిధిలోని లభ్ధి దారుల ఇంటికి వెళ్లి రేషన్‌ …

దంతాలపల్లిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

నరసింహుల పేట: మండలంలోని దంతాలపల్లిలోని గిరిజన వసతి గృహసంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు వారికి ఉచితంగా మందులు పంపీణీ చెసినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాజు తెలిపారు …

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా

కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.

అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ పట్టుకున్నా గ్రామస్తులు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్‌ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.

ప్రధానోపాధ్యాయుల సమావేశం

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు