వరంగల్
సాక్షర భారతీ ఎజెంట్ను బయటికి పంపిన అధికారులు
వరంగల్: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్ పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.
28.5శాతం పరకాలలో పోలింగ్ నమోదయింది
వరంగల్: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్ నమోదయినది.
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
తాజావార్తలు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
- పాకిస్థాన్లో రైలు ట్రాక్పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
- మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
- భీకరంగా మారిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. 585 మంది మృతి!
- జీ7 వేదికగా ఏఐ డీప్ఫేక్లపై ప్రధాని మోదీ ఆందోళన
- ‘యుద్ధం మొదలైంది’.. ఖమేనీ సంచలన పోస్ట్!
- మరిన్ని వార్తలు