వరంగల్

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ …

విత్తనాలకోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌: తొర్రూరు, మహబూబాబాద్‌, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.

కూతురుతో సహ తల్లి ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: కొత్తగూడ మండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహాలతో తల్లి, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి  విషమంగా ఉంది. కుటుంబసభ్యులు ఆమెను …

రాజిరెడ్డిపల్లెలో కూతురుతో కలిసి తల్లి అత్మహత్యాయత్నం

వరంగల్‌: కోత్తగూడమండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహలతో తత్లి కూతుళ్లు అత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది కుటుంబసభ్యులు అమెను ఎంజీఎం …

వికాలంగుల రిలే నిరాహర దీక్షలు

మహదేవ్‌పూర్‌ తహసీల్ధార్‌ కార్యలయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహర దీక్షలను ప్రారంభించారు. గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్‌ వరకు రాజ్యధికారం …

రేపోని గ్రామంలో శ్రమదానం

నర్సింహుల పేట: రేపోని గ్రామంలో బాలవికాస్‌ అధ్వర్యంలో ఈ రోజు మహిళలు శ్రమదానం చేశారు. మురుగునీటి కాల్వల్లో పేరుకున్న చెత్తను తోలగించి పరిసరాల పరిశుభ్రతప, పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు …

జాకారంలో అటో బొల్తా-పది మందికి తీవ్రగాయలు

ములుగు: మండలంలోని జాకారం గ్రామ సమీపంలో అటో బొల్తా పడి పది మందికి తీవ్ర గాయాలయ్యాయి . ఇందులో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది క్షతగాత్రులను సమీప …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

మద్దూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టాన్ని రూపోందించినా. అమలు అస్తవ్యస్తంగా తయారైందిని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌. కిష్టయ్య వెళ్లడించారు సభ్యత్వ నమోదు …

ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు

వరంగల్‌: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని …

40 టన్నుల అదనపు యూరియా మంజూరు

వరంగల్‌: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ …