సిద్దిపేట

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు. దుబ్బాక 13, జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మరియు రాయపోల్ మండలాలకు సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారంనాడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకుని …

జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 13 : సిద్దిపేట జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో సిద్దిపేట జిల్లా …

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ భాద్యతలు స్వీకరించారు. – అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే సిద్దిపేట జిల్లాకు జిల్లా కలెక్టర్ గా రావడం అదృష్టం -ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు ప్రజలకుఅందించడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుంచుతా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట బ్యూరో 13,జూన్ ( జనం సాక్షి )

ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ …

భూనిర్వాసితులను కొట్టడం సిగ్గు చేటు నంగునూరు, జూన్13(జనంసాక్షి):

 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులు, ప్రజలు తమ భూములు ఇండ్లను సర్వం త్యాగం చేస్తే వారిపై కెసిఆర్ …

సామూహిక అక్షరాభ్యాసం

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనల మేరకు మండల పరిధిలోని సిద్దన్నపేట గ్రామంలో సోమవారం రోజున ఎంపీటీసీ బెదురు తిరుపతి అధ్వర్యంలో అంగన్వాడీ …

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే ఇకపై నేరమే

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అదేశాలమేరకు పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో,ఖాళీ ప్రదేశాలలో అపరిచితులు చెత్త పడవేసి అపరిశుభ్రతకు పాల్పడి, పట్టణ ప్రజల అనారోగ్యానికి కారకులు అయిన వారిని …

రైతు బంధు ఇచ్చేదెన్నడో!  నంగునూరు, జూన్11(జనంసాక్షి):

ఈ సీజన్లో రైతు బంధు ఇచ్చేదెన్నడో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ప్రశ్నించారు.శనివారం నంగునూరులో విలేకర్లతో మాట్లాడారు.వానాకాలం పంటల సాగు …

చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత దౌల్తాబాద్, జూన్ 11 జనంసాక్షి.

 దౌల్తాబాద్ మండల పరిధిలో గల ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంద సుధాకర్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవలే ఆత్మ హత్య చేసుకున్నాడు అనే విషయం తెలిసి అతనికి భార్య …

లైంగికదాడుల నిందితులను కఠినంగా శిక్షించాలి • కాంగ్రెస్ నాయకుల డిమాండ్ దౌల్తాబాద్, జూన్ 11, జనంసాక్షి

జుబ్లీహిల్స్ లైంగిక దాడి నిందితులను కఠినగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు. నగరంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని. అఘాయిత్యాలు. దారుణాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. …

పుస్తే మట్టెలు అందించిన ZPTC రణం జ్యోత

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లో VRR గార్డెన్ లో శెరిపల్లి_ బందారం గ్రామానికి చెందిన రంగంపేట లక్ష్మి సత్తయ్య గార్ల కూతురు రేవతి వివాహానికి హాజరై …