మాస్కో: సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి మునిగిపోయి 54 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. సముద్రంలో దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలు ఢీకొనడంవల్లే ఈ …
న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను …
ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. …
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్కు చెందిన 29 ఏళ్ల ఐటి ఉద్యోగి పంకజ్ సా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెల్లవారుఝామున ఇండియాలో ఉన్న తన భార్యతో …
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన కురువృద్ధురాలు మిసావో ఒకావా కన్నుమూశారు. గత నెలలోనే 117వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆమె గుండె పనిచేయడం ఆగిపోయిన కారణంగా …
హైదరాబాద్:పెరూలోని ఆయాకుచో ప్రావిన్స్లోని ఆండీస్ పర్వత శ్రేణుల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి …
ఆస్ర్టేలియా, మార్చి 30 : ‘గ్రాఫిటీ’ భారత దేశంలో పెద్దగా ప్రాచీన్యంలో లేకపోయినా ధనిక దేశాల్లో మాత్రం ఆదొక హాబీ. గ్రాఫిటీ కళాకారుల దెబ్బకు గోడలన్నీ రంగుల …