అంతర్జాతీయం
అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
జపాన్ లో భారీ భూకంపం..
జపాన్ : శనివారం జపాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.5గా నమోదైంది. ఢిల్లీలోను స్వల్పంగా భూమి కంపించింది.
లాహోర్ గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి..
లాహోర్: గడాఫీ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ జరుగనున్న స్టేడియం వద్ద గత రాత్రి 9 గంటలకు పేలుడు సంభవించింది.
నేటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్..
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ నేడు ప్రారంభంకానుంది. టైటిల్ ఫెవరేట్లో రఫెల్ నాదల్, జకోవిచ్, సెరెనా, షరపోవాలు ఉన్నారు.
తాజావార్తలు
- పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
- నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
- యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
- సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
- తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
- ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
- జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
- రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర
- సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
- సుధా నగర్లో మజ్జిగ పంపిణీ.
- మరిన్ని వార్తలు





