పారిస్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్లో అడుగుపెట్టిన ఆయనకి అక్కడి …
తిక్రీత్: ఇరాక్లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావ హం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తిక్రీత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు తాజాగా …
ఇంపాల్: మణిపూర్ పోలీసులు ఇద్దరు తిరుగుబాటుదారులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహళ ఉంది. అరెస్టయిన వీరిద్దరు కూడా వేర్వేరు తీవ్రవాద సంస్థలకు చెందినవారు. మహరాబి అనే …
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని …
హైదరాబాద్:కెన్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. క్రైస్తవ విద్యార్థులే లక్ష్యం కెన్యా నగరం గారిస్సాలోని ఓ యూనివర్శిటీపై దాడికి దిగిన ఉగ్రవాదులు ఏకంగా 147 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. …
జకార్తా:ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , …
మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం …
హైదరాబాద్ : కెన్యా ఉత్తర ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు , …
గరిస్సా: కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు క్యాంపస్లోకి …