అంతర్జాతీయం

అంతర్జాతీయ క్రికెట్‌కు  వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ బ్రావో వీడ్కోలు

– 2004లో అరగ్రేటం చేసిన బ్రావో న్యూఢిల్లీ, అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన …

భారత్‌ తన ఉచ్చులో తానే చిక్కుకుంటుంది

– ఆమేరకు మా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం – పాకిస్తాన్‌ ఇండస్‌ వాటర్‌ కమిషనర్‌ సయద్‌ మెహర్‌ అలీషా న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): 1960 ఇండస్‌ వాటర్స్‌ ట్రీటీకి సంబంధించి …

జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణంపై పెదవి విప్పిన సౌదీ

కాన్సులేట్‌ ఘర్షణలో చనిపోయాడని వివరణ అమెరికా హెచ్చరికలతో చావు కబురు చెప్పిన సౌదీ రియాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమెరికా హెచ్చరికలతో జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణానన్ని సౌదీ ధృవీకరించింది.  టర్కీ అనుమానాలే …

గతేడాది 50వేల మందికి అమెరికా పౌరసత్వం

వాషింగ్టన్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : గతేడాది 50వేల మందికిపైగా భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారని తాజా అధికారిక ప్రకటనలో వెల్లడైంది. అంతకుముందు సంవత్సరం(2016)తో పోల్చుకుంటే నాలుగువేల మందికి పైగా …

కృత్రిమ చందమామల కోసం చైనా సాహసం

బీజింగ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కృత్రిమ చందమామలతో సూర్యుని వెలుగును స్వీకరించి వెన్నల లాంటి కాంతిని ప్రసారం చేయాలన్న సాహసం చైనా చేయబోతోంది. పెద్దపెద్ద నగరాల్లో వీధిదీపాల ఖర్చు తడిసిమోపెడు కావడంతో …

దుర్గా మండపాలపై..  దాడులు జరిగే అవకాశముంది!

– ఉత్తర బెంగాల్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు – హెచ్చరించిన నిఘా వర్గాలు కోల్‌కతా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : దేశంలో దుర్గా నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించే …

యూఎస్‌సీఐఎస్‌పై ఐటీ కంపెనీల దావా

– హెచ్‌-1బీ వీసాల పరిమితి తగ్గింపుపై ఫిర్యాదు వాషింగ్టన్‌, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : అమెరికాలోని ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌పై ఐటా కంపెనీల బృందం దావా వేసింది. ఈ ఐటీ …

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు.. 

పాల్‌ ఎలెన్‌ కన్నుమూత అమెరికా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా ఎన్‌హెచ్‌ఎల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. స్థానిక కాలమానం …

అమెరికన్‌ భారతీయుల కోసం హిందీ,సంస్కృత తరగతులు

వాషింగ్టన్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అమెరికాలో నివాసముంటున్న భారతీయ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తెలుగు తరగతులు ప్రారంభమయ్యాయి. తాజాగా హిందీ, సంస్కృత తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు యూఎస్‌లోని భారత …

ఐక్యరాజ్య సమితి ఎన్నికలో సత్తా చాటిని భారత్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తన సత్తాచాటింది. మానవ హక్కుల మండలిలో స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది అరుదైన గౌరవం సొంతం …