అంతర్జాతీయం

గడువు ముగిస్తే వెనుదిరగాల్సిందే!

– లేకుంటే బహిష్కరణెళి – హెచ్‌-1 బీ వీసాపై అమెరికావెళ్లిన వారికి గడ్డుకాలమే – అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి – భారతీయులకే ఎక్కువ …

సిక్కిం సిగలో తొలి విమానాశ్రయం

విమానాశ్రాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ దేశంలో వందో విమనాశ్రయమని మోడీ ప్రకటన గ్యాంగ్‌టక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు విమానాశ్రయం కల  నెరవేరింది. పాక్యాంగ్‌లో …

గ్రీన్‌కార్డులపైనా ట్రంప్‌ ఆంక్షలు

తాజా నిర్ణయంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వాషింగ్టన్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్‌ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. దీంతో గ్రీన్‌ కార్డు …

మాల్దీవుల ఎన్నికల్లో..  ఇబ్రహీం మహమ్మద్‌ గెలుపు

– ఇబ్రహీంకు మద్దతునిచ్చిన 53.8శాతం మంది ఓటర్లు – శుభాకాంక్షలు తెలిపిన భారత విదేశాంగశాఖ మాలీ, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : తీవ్ర రాజకీయ సంక్షోభం నడుమ జరిగిన మాల్దీవులు …

ఈ ఏడాది ప్రపంచంలో ఇదే అతి పెద్ద తుపాను 

ఫిలిప్పీన్స్‌లో 12 మంది మృతి టుగ్యేగరావ్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో అతి పెద్దదైన తుపాను శనివారం ఫిలిప్పీన్‌ను తాకింది. మంగ్‌ఖుట్‌ సూపర్‌ టైఫూన్‌గా పిలిచే ఈ తుపాను …

అమెరికాలో భారతీయ జంట అరెస్టు

– చిన్నారుల మెడికల్‌ చెకప్‌ చేయించలేదని అదుపులోకి తీసుకున్న అధికారులు – బెయిల్‌ పై విడుదలైన భారతీయ జంట కాలిఫోర్నియా, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : అమెరికా సహా పలు …

పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా.. 

నెహ్రూ దంతవైద్యుడి కుమారుడు – 13వ అధ్యక్షుడిగా ఎన్నిక – ఈనెల 8 తరువాత బాధ్యతలు స్వీకరించనున్న అల్వీ ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పాకిస్థాన్‌ అధ్యక్షునిగా …

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

లాస్‌ ఏంజిల్స్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ బెర్నార్డినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఫైరింగ్‌ ఘటన జరిగింది. ఆ ఘటనలో …

ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు

మయన్మార్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు రాయటర్స్‌ జర్నలిస్టులకు మయన్మార్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది నుంచి రాఖైన్‌ …

గెలుపు దగ్గరకు రావడం కాదు

గెలిచి చూపాల్సిన అవసరం ఉంది ఓటమిపై జట్టు సభ్యులకు కోహ్లీ సూచన సౌథాంప్టన్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి …