జాతీయం

గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. నగరంలోని స్రృతిస్థల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గుజ్రాల్‌కు తెదేపా నేతల నివాళి

న్యూఢిల్లీ : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, హరికృష్ణ నివాళులు అర్పించారు. దేశానికి …

పాంటింగ్‌ తప్పుకొంటే సచిన్‌ తప్పుకోవాలా..? మాస్టర్‌కు మద్దతుగా సీనియర్లు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 30: అంతర్జాతీయ క్రికెట్‌కు రికీ పాంటింగ్‌ గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ సచిన్‌పై పడింది. వరుస వైఫల్యాలతోనే పాంటింగ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకుని …

ఐవోఏ కొత్త ప్రెసిడెంట్‌గా చౌతాలా

న్యూఢిల్లీ, నవంబర్‌ 30:  ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కొత్త కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముందు ఎన్నికల బరిలో నిలిచిన వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ప్రెసిడెంట్‌తో …

గుజ్రాల్‌ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఐకే గుజ్రాల్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాను ప్రస్తుతం కోల్‌కతా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్ని  కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ …

గుజ్రాల్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన సంతాప సందేశాన్ని గుజ్రాల్‌ కుమారుడు నరేష్‌కు పంపించారు. గుజ్రాల్‌ …

గుజ్రాల్‌ మృతికి సంతాపంగా పార్లమెంటు వాయిదా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మృతికి సంతాప సూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని గుజ్రాల్‌ కన్నుమూసినట్టు కేంద్రహోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ, …

మార్కెట్‌లో కొనసాగిన ర్యాలీ

ముంబయి: శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో భారతీయస్టాక్‌ మార్కెట్‌లో లాభాల్లోకి దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 168.99 పాయింట్ల ఆధిక్యంతో 19339.90 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 54.85 పాయింట్ల లాభంతో …

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ …

మోడీపై పోలీస్‌ అధికారి భార్య పోటీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా సస్పెండైన ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌భట్‌ భార్య శ్వేతను పార్టీ బరిలోకి దింపింది. మోడీ …