జాతీయం

వివేక్‌ ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల వద్ద భేటపై చర్చిస్తున్నారు. ఎఫ్‌డీఐలపై …

సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డైరెక్టర్‌తోపాటు …

టీ మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌ హైకమాండ్‌ బుజ్జగింపు చర్యలకు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత మంత్రులను, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను చర్చలకు రావాలని ఆహ్వానించింది. …

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఈ ఉదయం ప్రారంభంగానే మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మృతులకు సంతాపం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 68 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: నగరంలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కఫ్‌ పరేడ్‌  ప్రాంతం జీడీ సోమనీ మార్గ్‌లోని జాలీ  …

జనవరి 20న ఏఐసీసీ సమావేశం

న్యూఢిల్లీ: జరిగిన 20న ఏఐసీసీ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్దన్‌ ద్వివేది తెలియజేశారు. జనవరి 18 నుంచి మూడు రోజులపాటు కాంగ్రెస్‌ చైతన్య శిబిరం …

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు తుది వీడ్కోలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. …

విదేశాంగనీతిలో గుజ్రాల్‌ సిద్దహస్తుడు జైపాల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: విదేశాంగనీతిలో  దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్‌ సిద్దహస్తుడని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని గుజ్రాల్‌కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో ఇరుగు …