జాతీయం

ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల …

ఎఫ్‌డీఐలపై పోరాటం : కారత్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన  …

ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై ఎటూతేల్చని ఎస్సీ, బీఎస్సీ

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం బుధవారం ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే …

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెదేపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుకోవాలని నామా …

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎఫ్‌డీఐలపై చర్చ జరగనుంది. చర్చను బీజేపీ …

కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో టీ, కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రులు బలరాం …

షిండే, కమల్‌నాథ్‌ భేటీకి వెళ్లొద్దని ఎంపీల నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల సమావేశానికి వెళొద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 5 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.