జాతీయం
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్
ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్ఖుర్షిద్ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్సింగ్ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్ తెలిపారు.
బాల్ధాక్రేను ఫోన్లో పరామర్శించిన రాష్ట్రపతి
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్థాక్రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శివసేనాను ఫోన్లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.
తాజావార్తలు
- మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం
- వికసిత బెంగాల్ బాధ్యత నాది
- దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత
- చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
- మరో 2 గంటల్లో వర్షం
- ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా
- ‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..
- ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది
- బెంగాల్ ‘సర’ విధుల్లో సుప్రీం అసాధారణ నిర్ణయం
- మరిన్ని వార్తలు




