వార్తలు

చిత్తూరు జిల్లాలో 58 నాటు తుపాకుల స్వాధీనం

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా కలిగి ఉన్న  58 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్‌పీ క్రాంతిరాణ ఆదేశాలతో పలమనేరు డివిజన్‌లో పోలీసులు సొదాలు జరుపుతున్నారు. …

స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం

హైదరాబాద్‌ : శిశు సంరక్షణ కేంద్రాలను తమ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితా లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఇంతవరకు ఎలాంటి …

ఈ నెల 14నుంచి ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: వాయిదా పడిన ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. జూలై 14,15,16 తేదిల్లో తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

తారా చౌదరి కేసు హెచ్‌ఆర్‌సీ వద్దకు

హైదరాబాద్‌ : తనకు న్యాయం చేయాలని సెక్స్‌రాకెట్‌ నిర్వాహకురాలుగా అభియోగాలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి ఇటివలె బెయిల్‌ పై విడుదల అయిన తారాచౌదరి ఈ రోజు రాష్ట్ర …

ఫేస్‌బుక్‌లో కలాం

ఢిల్లీ : సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖుల్లో తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించి పలు కోణాల్లో నిర్మణాత్మక చర్చ …

గాలి బెయిల్‌ కేసులో మరో ఇద్దరు న్యాయమూర్తులను అదుపులోకి తీసుకున్నా ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో సస్పెండైన న్యాయమూర్తి ప్రభాకరరావును ఏసీబీ  ఈరోజు అదుపులోకి తీసుకుంది. సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీ నరసింహారావును కూడా ఏసీబీ అదుపులోకి …

లైలాఖాన్‌ అస్థిపంజరం లభ్యం

ముంబయి : గత ఏడాది నుండి కనపడకుండా పోయిన బాలీవుడ్‌ నటి లైలాఖాన్‌ అస్థిపంజరం పోలీసులకు లభించినట్లు తెలిసింది. గతరాత్రి నాసిక్‌కు దగ్గర్లోని లైలాఖాన్‌ ఫాంహౌస్‌లో ఆరు …

తెలంగాణ ఏర్పడటం ఖాయం: వినోద్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణపై సానుకూల వాతవరణం ఉందని, తెలంగాణ ఏర్పడటం ఖాయమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణం కోసం బ్లూ ప్రింట్‌ సిద్ధంగా …

పలు ప్రధాన ఆలయాల ఈవోల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల ఈవోలను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో జాయింట్‌ కమిషనర్‌, …

నేడు ప్రారంభం కానున్న నాలుగు క్రొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

హైదరాబాద్‌ : నాలుగు క్రొత్త రైళ్లు ఈ రోజు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతలకు నడిచే ఈ రైళ్లును సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి …