వార్తలు
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్ క్లబ్లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
బహిరంగ సభ
హైదరాబాద్: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్,కిరణ్ బేడి హాజరుకానున్నారు.
రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్ నోటిఫికేసన్ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.
తాజావార్తలు
- 2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
- ‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
- భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర
- జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ
- బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్
- రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
- టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య
- పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం
- గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
- మరిన్ని వార్తలు




