మొత్తం 1200కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అడిగని వారిదే పాపం అన్నట్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ …
అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్న డిసిపి హైదరాబాద్,ఆగస్ట్24(జనంసాక్షి): హెచ్సీయూ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసులో విచారణ చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ …
గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా దోమలదాడి పట్టణ ప్రాంతాల్లో పారిశుద్య లోపంతో పెరుగుతున్న దోమలు హైదరాబాద్,ఆగస్ట్24(జనం సాక్షి): ఇన్నాళ్లు కరోనా కలకలంతో ఆందోళనకు గురైన ప్రజలు ప్రస్తుతం డెంగ్యూ …
అడ్డుకుని గోషామహల్ తరలించిన పోలీసులు హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): ప్రగతి భవన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే …
హైదరాబాద్,అగస్టు23(జనంసాక్షి): కార్వి ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పార్థసారథి బెయిల్ పిటిషన్పై …
ప్రభుత్వానికి ఎన్సిడిఎస్ బృందం కితాబు మంత్రి తలసానితో భేటీ అయిన ప్రతినిధులు హైదరాబాద్,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణలో యాదవులు, కురుమలు ఆర్ధికంగా పురోగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల …
అప్రమత్తంగా ఉంటే థర్డ్వేవ్ వచ్చే అవకాశమే లేదు నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన సిఎస్ హైదరాబాద్,అగస్టు23(జనంసాక్షి): కరోనా థర్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన …