Main

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే

 ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాల మోత్కూర్ 1998-1999 సం.రంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని వైజే గార్డెన్ లో …

అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్ డివిజన్ పరిధిలో ఫతుల్లగుడా లో అభయాంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనుల గురుంచి  అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి ప్రశాంత్, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ …

కార్ఖానా లో ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు

కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్ లో అధునాతన వైద్య పరీక్షలు హాస్పటల్   ఎండో రైట్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ ను ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ అమిత్ …

హిందూ – ముస్లిం ఐక్యతకై సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ – ముస్లిం ఐక్యత కోసం,  దేశంకోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని, త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ,  అన్ని రకాల మతోన్మాదలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే …

విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా ఎదగాలి – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులనేది అక్షర సత్యమని, అందుకే విద్యార్థులంతా మంచి విద్యను అభ్యసించి సమాజానికి దిశా నిర్దేశకులుగా మారాలని భాజపా సీనియర్ నేత, …

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం పలికిన ఆలయ కమిటీ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్  బిజెపి క్వార్టర్స్ దీన్ దయాల్ నగర్ లోని 20న  మంగళవారం  జరిగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగో …

నూతనవధూవరులను ఆశీర్వదించి న : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి

నియోజకవర్గంలో  ఆర్కే  పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు   పగిళ్ళ  పురుషోత్తం వివాహము   మేఘన   వివాహా శుభకార్యానికి హాజరై  వధూవరులను  రామకృష్ణాపురం  డివిజన్ మాజీ కార్పొరేటర్ …

తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైంది – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ప్రభంజనం మొదలైందని, గులాబీ కంపెనీ అంతా ఏకమై వచ్చినా ఒక్క బీజేపీ కార్యకర్తనుకూడా కదిలించలేరని భాజపా సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ …

కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కార్పొరేటర్ మొద్దు లచి రెడ్డి

నూతనంగా ఎన్నికైన కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.     బి .యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ …

బహుజన రాజ్యం లో బహుజనుల కు న్యాయం

)రాబోయే ది బహుజన రాజ్యం అని  బహుజన రాజ్యం  బహుజనుల కు న్యాయం జరుగుతుందని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో …