Main

గోపీనాథ్ సేవలు మరువలేని

బోడుప్పల్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం ఎంతో విలువైనది .. నివాళుర్పించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ అభివృద్ధిలో …

పోరాడితేనే పోడు భూములు

అమరుల త్యాగాల ఫలితమే ఈ పోడు భూములు:ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య. కొత్తగూడ నవంబర్ 8 జనంసాక్షి:భూమికోసం భుక్తి కోసం కొనసాగుతున్న గోదావరి లోయ …

జార్జియాలో ఎంబిబిఎస్ కోసం ఎన్ఎంసీ ఇతర అక్రిడిటేషన్

ఖైరతాబాద్: నవంబర్ 07 (జనం సాక్షి)  జార్జియా వైద్య విద్యకు కేంద్రంగా పరిగణించబడుతుంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది విద్యార్థులు చేరుతున్నారు. జార్జియాలోని వైద్య …

నేటి నుంచి ప్రారంభం కానున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి

రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  మంచాల మండలం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కార్తీక పౌర్ణమి నుండి ప్రారంభమై ఈ నెల 23 …

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన డిజిటల్ పండుగ

ఖైరతాబాద్: నవంబర్ 07 (జనం సాక్షి)  ఈ నెల 4 నుండి ప్రేక్షకులను ఊపేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్‌హాక్, సందడితో ముగిసింది. డ్రీమ్‌హాక్, ప్రస్తుత …

*ప్రభుత్వ ఆసుపత్రిలో 15వ కామన్ రివ్యూ డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలో సందర్శన*

ఆరోగ్యశాఖలో జరుగుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనుటకు, అమలు తీరును తెలుసుకొనుటకు 15వ కామన్  రివ్యూ కమిషన్ తరపున డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ …

ఏకాదశ రుద్రాభిషేకం రుద్ర హోమం నిర్వహించిన ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ శాస్త్రి

అల్వాల్ పట్టణ కేంద్రంలోని కణజిగూడ డైరీ ఫార్మ్ రోడ్ లో వెలసిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో  కార్తీకమాసఉత్సవాలుఅంగరంగవైభవంగాజరిపించుచున్నారు. సోమవారం శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య అర్చిత గురు …

అల్వాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక మాసం పురస్కరించుకొని అల్వాల్ పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తిక పౌర్ణమి పూజలు మరియు సామూహిక …

ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్లకు చివరి అవకాశం

తిరుమలగిరి (సాగర్) నవంబరు 5 ,(జనంసాక్షి): ఓపెన్ టెన్త్,ఇంటర్ లో 2022 – 23 సంవత్సరానికి అడ్మిషన్ పొందుటకు నవంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు …

రాహుల్ గాంధీకిసిల్వర్ గోమాత విగ్రహాన్ని బహుమతిగాఅందించిన : రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ ని సతీ సమేతంగా కలిసి …