Main

శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏప్రిల్ 30, 1910 జన్మించారు. ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ …

మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు

అల్వాల్ (జనంసాక్షి) జూన్ 22 అల్వాల్ పట్టణ కేంద్రం లోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనజిగూడలో ప్రపంచంలోనే అరుదైన అత్యంత విశిష్టమైన మరకతంతో మలచిన …

వేళకు రాని ఉపాధ్యాయులు వంతులవారిగా ఉపాధ్యాయులు

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాన ఊరు మనబడి కార్యక్రమం పాలితంలేకుండాపోయినది వివరాల్లోకి వెల్లుతే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెనుక బడిఉండడంతో ఈప్రాంతనిక ఉన్నతాధికారులు పర్యవేక్షణ కారువైనది, …

వివాహ వేడుకలకు హాజరైన డా, పట్లోల.సంజీవరెడ్డి (టి పీసీసీ సభ్యులు)

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావ్ పేట్ గ్రామానికి చెందిన బెగరి నర్సయ్య కుమారుడి వివాహానికి హాజరైన డా,పట్లోల సంజీవరెడ్డి (టిపిసిసి సభ్యులు) ఈ సందర్భంగా …

రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జనం సాక్షి జూన్ 22 మోమిన్ పేట అర్ధాంతరంగా నిలిపివేసిన  రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు …

కాలానీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా : హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )కాలానీ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని …

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం నియమితులయ్యారు  .ఈ మేరకు భారతీయ విశ్వకర్మ మహాసభ …

మేయర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ప్రభుదాస్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్  జెరిపోతుల ప్రభుదాస్ మంగళవారం శాలువాతో సత్కరించి పుష్ప …

* హస్నాబాద్ గ్రామంలో భూకబ్జా

ఖమ్మం జిల్లా.  తిరుమలాయపాలెం  జనం సాక్షి. ( జూన్ 21 ) తిరుమలాయపాలెం మండల పరిధిలోని హస్నాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 110 లో ఉన్నటువంటి …

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది

మంచాల జడ్పీటీసీ నిత్యానిరంజన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్21(జనంసాక్షి):- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు …