Main

Amnesia Pub Case: ప్లాన్‌ ప్రకారమే ఆ వాహనం వినియోగించారు.. కానీ..

జూబ్లీహిల్స్‌లో విదేశీబాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ నెల 9న వీరిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించిన …

రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి డా సత్యం శ్రీరంగం

కూకట్ పల్లి జనంసాక్షి ఈ రోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్బంగా శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాందేవ్ రావు హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ …

అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ రూరల్ జూన్ 13 జనంసాక్షి : అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే …

పలు డివిజన్లలో కమిషనర్ పర్యటన వైన్స్ లు, ఫంక్షన్ హాళ్లకు భారీ జరిమానా మేడిపల్లి – జనంసాక్షి

పట్టణ ప్రగతి  కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ నగర పాలక సంస్థ కమీషనర్ పద్మజా రాణి పలు డివిజన్లలో పర్యటించారు. ఈ క్షేత్ర పర్యటనలో పలు ఫంక్షన్ హాల్, …

*రామ లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలకి ప్రధాన గేటుబహుకరన*

మండలం లోని రా మలక్ష్మిపురం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల లోచదివిన  పూర్వ విద్యార్థి యన్నం కొండారెడ్డి వారి తాత కొప్పుల మల్లారెడ్డి జ్ఞాపకార్థంతో 35 వేల …

కోడేరు న్యూస్:- దశదిన కర్మలకు నిత్యావసర సరుకులను పంపిణీ

 గాదెల రత్నప్రభాకరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోడేరు (జనం సాక్షి) జూన్ 13 కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన జింకల కుర్మయ్య, అనారోగ్యం తో మరణించడం …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు : రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మిద్దెల జితేందర్

ఎల్బీనగర్ ( జనం సాక్షి )   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన టువంటి సంస్కరణ వలన కేబుల్ ఆపరేటర్లు అనేక   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని     రాష్ట్ర కేబుల్ టివి ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు …

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ా నిసన్మానించిన : అందెల శ్రీరాములు

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఆర్కేపురం డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ా ని    మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల …

రూ.9,860 కోట్ల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పెట్టుబడులు -సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఖైరతాబాద్ ; జూన్ 11 (జనం సాక్షి) ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాబోయే మూడేళ్లలో భారతదేశంలో రూ.9,860 …

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు

జనం సాక్షి.ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారం మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలంలోని కనకమమిది, కంచమని …