Main

మొండి గౌరెల్లి గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూన్ 18(జనంసాక్షి):- యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ గ్రామ సర్పంచ్ బండిమీది  కృష్ణ …

ఆలయ ప్రారంభానికి రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 18(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం లో నూతనంగా ముదిరాజుల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి దేవాలయం ప్రారంభానికి బి ఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి …

సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

అల్వాల్(జనంసాక్షి) జూన్ 18 అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరక 40 …

పాఠశాల భవనాన్ని ప్రారంభించి న మంత్రి

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల కేంద్రంలో కస్తుర్బా గాంధీ బాలిక  విద్యాలయం జూనియర్ కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  బిల్డింగ్ ల …

వృద్ధుల సమస్యలపై చాయ్‌ పే చర్చ నిర్వహించిన అన్వయా

ఖైరతాబాద్: జూన్ 18 (జనం సాక్షి)  భారతదేశంలో  మొట్టమొదటి, ఒకే ఒక్క ఐఓటీ, ఏఐ సాంకేతికతల ఆధారిత సమగ్రంగా వ్యక్తిగతీకరించిన వృద్ధుల సంరక్షణ వేదిక అన్వయా  పెద్ద …

ముస్కు శేఖర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

ఎల్బీనగర్ (జనం  సాక్షి )  నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ముస్కు శేఖర్ రెడ్డి  గత గురువారం అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో సికింద్రాబాద్ కిమ్స్ …

50 సంవత్సరాల కాలంలో ప్రారంభానికి నోచని ఎన్నో పనులను కేవలo ఐదేళ్ళ కాలంలో చేపట్టామని పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : తార్నాక డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి శ పద్మారావు గౌడ్ బుధవారం …

శృంగేరి శంకరమఠం శారదాపీఠం దేవస్తానం లో ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహత్సవం

ఎల్బీనగర్ (జనం సాక్షి ) మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ శ్రీ  భారతిస్వామి మహాసన్నిదానం అల్కాపురి  కాలనీ శ్రీ శృంగేరి శంకరమఠం శారదాపీఠం దేవస్తానం ధర్మాధికారి …

మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!

వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి …

అక్టోబర్‌ 16న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో వెల్లడించినట్లుగా ప్రిలిమ్స్‌ పరీక్షను జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉండగా, …