మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి …
రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో ప్రతి ఒక్క రైలు ఆపాలని గ్రామ సర్పంచ్ కొత్తోల్ల గంగారాం ఎంపీ బీబీ.పాటిల్ కి వినతి పత్రం అందజేశారు.అనంతరం సర్పంచ్ …
శేరిలింగంపల్లి, జూన్ 06( జనంసాక్షి): చందానగర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పన తోపాటు, సమగ్ర అభివృద్ధిని సాధించడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మోడల్ డిజన్ …
శేరిలింగంపల్లి, జూన్ 06( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అన్నింటిలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర సమగ్రాభివృద్దే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర …
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 06 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే రైతులు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతారని మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల …
మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం …
తాండూరు జూన్ 6(జనంసాక్షి)ఇందిరా చౌక్ లో ప్రో. కోదండరాం సార్ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిరంకుశ …