జిల్లా వార్తలు

పేదల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది

తిరుమలగిరి (సాగర్) (జనంసాక్షి): పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడి ఉంటుందని, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు . గురువారం …

మున్సిపాలిటీకి ఆదాయ వనరులను పెంచుకోవాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) :  భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చే అన్ని ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని, పట్టణ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి …

చలో వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్ (జనం సాక్షి) : ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని చలో వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణను …

ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా …

సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార …

బిజెపి క్రియాశీల సభ్యత సమావేశం

చిలిప్ చెడ్ (జనంసాక్షి) : మండలంలో బిజెపి పార్టీ క్రియాశీల సభ్యత్వ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు …

మెగా జాబ్‌ మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో ఈ నెల 26న జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకు …

హైద‌రాబాద్‌లో మళ్లీ వ‌ర్షం

హైద‌రాబాద్ (జనంసాక్షి) : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో గురువారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర‌మంతా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఉక్క‌పోత నుంచి …

గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ (జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో …

పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

హైదరాబాద్ (జనంసాక్షి) : భారాస నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం …

తాజావార్తలు