జిల్లా వార్తలు

పోలీసుల పహార మధ్య కూల్చివేతలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 16 (జనంసాక్షి): వేములవాడలో బ్రిడ్జి నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.210 దుకాణాలు కూల్చివేసేందుకు 250 పోలీసుల …

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బుదేరా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి

సంగారెడ్డి జూన్ 16(జనంసాక్షి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామపంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. గత 20 సంవత్సరాలుగా మునిపల్లి …

మంత్రి వాకటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు యువజన సేవల మంత్రిగా వాకటి శ్రీహరి ముదిరాజ్ సోమవారం అధికారికంగా …

ప్రజలకు మరింత సేవ చేస్తా..!

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు నియామకం అయిన తర్వాత తొలిసారిగా మంథని …

భారత్‌కు సైప్రస్‌ విలువైన భాగస్వామి

` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్‌ నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ …

గుజరాత్‌ విమాన ప్రమాదం..

డీఎన్‌ఏతో మృతుల గుర్తింపు ` అందులో విజయ్‌ రూపాణీ మృతదేహం అహ్మదాబాద్‌(జనంసాక్షి):అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ …

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలి..

` ఏడుగురి దుర్మరణం గౌరీకుండ్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ గుప్తకాశీ నుంచి …

బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి ` మృతులంతా ఒకే కుటుంబానికి ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి …

పుణెలో ఘోరం

ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది …

అవార్డుల వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలి

` ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉంది ` చిత్ర పరిశ్రమకు దిల్‌రాజు సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు …